హైదరాబాద్ (ఆగస్టు 12) : విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే తెలంగాణ ఎస్సీ విద్యార్థులు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి (AMBEDKAR OVERSEAS VIDYANIDHI SCHEME) సెప్టెంబర్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమ శాఖ తెలిపింది.
E – PASS వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.