RBI : 2వేల నోట్ల మార్పిడి గడువు పెంపు

ముంబై (సెప్టెంబర్ – 30) : రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) 2 వేల రూపాయల నోట్ల మార్పిడి గడువును అక్టోబర్ 07 – 2023 వరకు(2000 rupees notes withdrawn date extended) పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ముందువిధించిన గడువు ప్రకారం సెప్టెంబర్ – 30 తో 2K నోట్ల గడువు ముగియాల్సి ఉండగా గడువు పెంచడం జరిగింది.