హైదరాబాద్ (జూన్ – 19) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ ను 2.73శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం డీఏ అందించింది.
ఉద్యోగులకు ఒక డీఏ మంజూరు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. తాజాగా డీఏ ను 2.73శాతం పెంచుతూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేయగా.. మొత్తంగా 22.75శాతం డీఏ ఉద్యోగులకు అందుతుందని హరీశ్ రావు పేర్కొన్నారు.
జూన్ నెల వేతనంతో పెంచిన డీఏ అందనుండగా.. 7.28 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.
- TG CABINET DECISIONS – తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు
- DA – ఒక్క డీఏ ప్రకటించిన ప్రభుత్వం, 317 జీవో పై కీలక ప్రకటన
- చరిత్రలో ఈరోజు అక్టోబర్ 27
- GK BITS IN TELUGU 27th OCTOBER
- CURRENT AFFAIRS IN TELUGU 25th OCTOBER 2024