BIKKI NEWS (MAR. 10) : INTER EXAMS 2025 FOURTH DAY REPORT. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ నాలుగో రోజు ద్వితీయ సంవత్సరం ఇంగ్లీషు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదు.
INTER EXAMS 2025 FOURTH DAY REPORT.
నాలుగో రోజు పరీక్షలకు 4,46,992 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 4,33,983 మంది హజరయ్యారు. 13,029 మంది గైర్హాజరయ్యారు.
బోర్డు నుంచి పరీశీలకులు నిజామాబాద్, వరంగల్, సిరిసిల్ల, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాలలో పర్యటించి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు రిపోర్ట్ చేసినట్లు బోర్డు ప్రకటించింది.
- GK BITS IN TELUGU MARCH 27th
- చరిత్రలో ఈరోజు మార్చి 27
- EAMCET, NEET, JEE FREE VIDEO CALSSES
- గెస్ట్ జూనియర్ లెక్చరర్స్ లను కొనసాగిస్తాం – మంత్రి హమీ
- GK BITS IN TELUGU MARCH 26th