IPL 2024 – ఉత్కంఠ పోరులో డిల్లీవిజయం

BIKKI NEWS (APRIL 24) : IPL 2024 లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో డిల్లీ కేపిటల్స్ జట్టు 4 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయం (DC BEATS GT IN IPL 2024) సాదించింది.

మొదట బ్యాటింగ్ చేసిన డిల్లీ కేపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 224/4 పరుగులు చేసింది. పంత్ – 88*, అక్షర్ పటేల్ -66 పరుగులతో రాణించారు.

అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన గుజరాత్ టైటాన్స్ జట్టులో సాయి సుదర్శన్ – 55, మిల్లర. – 55 పరుగులతో రాణించిన చివరి బంతి వరకు రషీద్ ఖాన్ 21* పోరాడిన ఓటమి తప్పలేదు. 20 ఓవర్లలో 220/8 పరుగులు చేసింది. సలామ్ – 3, కులదీప్ యాదవ్ – 2 వికెట్లు తీశారు.