Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 29th MAY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 29th MAY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 29th MAY 2024

1) ఇటీవల తెలంగాణ అధికారిక చిహ్నం వార్తల్లో నిలిచింది. ఇందులో ఉన్న చార్మినార్ ను ఏ సందర్భంలో నిర్మించారు.?
జ : నిజాం రాజ్యంలో ప్లేగు వ్యాధి నిర్మూలించిన సందర్భంగా

2) ఇటీవల తెలంగాణ అధికారిక చిహ్నం వార్తల్లో నిలిచింది. ఇందులో ఉన్న కాకతీయ కళాతోరణం ను ఏ సందర్భంలో నిర్మించారు.?
జ : ఢిల్లీ ఖిల్జీ సేనలపై 1303లో కాకతీయ రాజుల విజయం సందర్భంగా

3) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎంత శాతం వృద్ధిరేటును సాధిస్తుందని ఆర్బిఐ తాజాగా ప్రకటించింది.?
జ : 7 శాతం

4) డిజిటల్ ఫ్రాడ్స్ గత రెండేళ్లలో ఎంత శాతం పెరిగాయని ఆర్బిఐ ప్రకటించింది.?
జ : 708%

5) తెలంగాణ రాష్ట్రంలోని ఏ టైగర్ రిజర్వును ప్లాస్టిక్ ప్రీ రిజర్వుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్

6) భారత్ నుండి విదేశాలకు ఎగుమతి అవుతున్న వస్తువులలో మొబైల్ ఫోన్లు ఎన్నో స్థానంలో నిలిచాయి.?
జ : 4వ స్థానం

7) NAFED చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : జెతా అహిర్ షెహ్రా

8) ఇటీవల రుద్రం – 2 క్షిపణిని విజయవంతంగా భారత సైన్యం ప్రయోగించింది.ఇది ఏ లక్ష్యాలను ఛేదిస్తుంది.?
జ : గగనతలం నుండి భూమి పై ఉన్న లక్ష్యాలను

9) IMD ప్రకారం ఢిల్లీలో తాజాగా ఎంత గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది .?
జ : 52.3 డిగ్రీల సెల్సియస్

10) గోల్డ్ మన్ సాచెట్స్ సంస్థ భారత వృద్ధి రేటును గతంలో ప్రకటించిన 6.6 శాతం నుండి ఎంతకు సవరిస్తూ నిర్ణయం తీసుకుంది.?
జ : 6.7%

11) ఒకే నెలలో ఎవరెస్టు శిఖరాన్ని మూడుసార్లు అధిరోహించిన మహిళగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : పూర్ణిమ శ్రేష్ట (నేపాల్)

12) హిందీ జర్నలిజం దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మే 30

13) ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 100% బయోడిగ్రేడబుల్ పెన్ను ను ఏ దేశంలో తయారు చేశారు.?
జ : భారత్

14) వన్ నేషన్ – వన్ స్పేస్ లక్ష్యం తో కోసం భారత్ ప్రారంభించిన కార్యక్రమం ఏమిటి.?
జ : మిషన్ ఇషాన్