
మట్టి మనుషుల మారాజు – ఛత్రపతి శివాజీ : అస్నాల శ్రీనివాస్ (శివాజీ 393వ జయంతి వ్యాసం)
భారతీయ చరిత్ర మధ్యయుగ కాలంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగంలో తీవ్రమైన అసమానతలు దోపిడీ నిరంకుశ విధానాలు ప్రజలను పీల్చి పిప్పి చేశాయి. రాజులు ప్రజలే నిజమైన సంపద అనే తాత్వికతను వదిలేసారు. రాజు ఏ మతం వారైనా ప్రజలపై ప్రత్యక్ష …