BIKKI NEWS (JUNE 22) : Petrol rate hike very soon. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ తాజా గా హర్మూజ్ జల సంధిని (Hormuz strait may close today) మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈరోజే ఈ జలసందని మూసివేరేస్తామని ఇరాన్ నేవీ ప్రకటించింది.
Petrol rate hike very soon.
గల్ఫ్ దేశాల నుండి చమురు ఈ జల సంధి ద్వారానే ప్రపంచానికి సరఫరా అవుతుంది. ఇరాన్ ఈ హర్మూజ్ జల సంధిని మూసివేస్తే చమురు సరఫరా తగ్గిపోయి డిమాండ్ పెరిగి చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.ఆ ప్రభావం భారత్ పై కూడా పడనుంది
Hormuz strait may close today
ప్రపంచ రోజువారి క్రూడ్ ఆయిల్ అవసరాల్లో 20% ఈ జల సంధి ద్వారానే రవాణా జరుగుతుంది.
భారత్ కు అయితే 40 శాతం క్రూడ్ ఆయిల్ సరఫరా ఈ జలసంది ద్వారానే జరుగుతుంది.
ఈ జలసందిని మూసి వేయడం వలన క్రూడాయిల్ బ్యారెల్ ధర 120 నుంచి 150 డాలర్లకు పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఇదే జరిగితే భారత్ లో పెట్రోల్ రేటు దాదాపు 150 రూపాయలు దాటే అవకాశం ఉందని అంచనా.
- DAILY GK BITS IN TELUGU 23rd JUNE
- చరిత్రలో ఈరోజు జూన్ 23
- IND vs ENG – DAY 3 REPORT – కీలక ఆధిక్యతలో భారత్
- HORMUZ STRAIT CLOSED – హర్ముజ్ జలసంధి మూసివేత – పెరగునున్న క్రూడాయిల్ ధరలు
- UGC NET 2025 ADMIT CARDS కోసం క్లిక్ చేయండి