BIKKI NEWS (JUNE 22) : Pension for dialysis and HIV patients. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డయాలసిస్, హెచ్ఐవీ పేషెంట్లను ఆదుకునేందుకు సామాజిక పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.
Pension for dialysis and HIV patients
కొత్తగా 4021 మంది డయాలసిస్ పెషేంట్లను రాష్ట్రవ్యాప్తంగా గుర్తించి వారికి 2,016 రూపాయల చొప్పున పెన్షన్లు జారీ చేయనున్నట్లు సీతక్క తెలిపారు.
డయాలసిస్ పేషెంట్లు పూర్తిస్థాయిలో పని చేయలేకని వారికి ప్రతి నెల ఆసుపత్రికి చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని వారి కష్టాలను గుర్తించిన ప్రభుత్వం పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
అలాగే హెచ్ఐవి బాధితులను కూడా 13,000 మందిని గుర్తించినట్లు వారికి కూడా పెన్షన్లు అందిస్తామన్నారు. సామాజిక వపెన్షన్ల పంపిణీ కోసం ప్రతినెలా 993 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని మంత్రి సీతక్క తెలిపారు.
- Bhu Bharati – భూసమస్యలు 8. 58 లక్షలు
- Pension – వారికి 2,016 ఫించన్
- B2 BOMBS & BUNKER BOMBS – బీ2, బంకర్ బాంబులపై విశ్లేషణ
- IND vs ENG DAY 2- ధీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్
- US ATTACKS IRAN – యుద్దంలోకి అమెరికా – ట్రంప్