Home > INDO PAK WAR > NO CEASEFIRE – భారత్‌పై మళ్లీ దాడులకు తెగబడ్డ పాక్‌

NO CEASEFIRE – భారత్‌పై మళ్లీ దాడులకు తెగబడ్డ పాక్‌

BIKKI NEWS (MAY 10) : Pakistan fires on India after cease fire agreement. కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకున్న మూడు గంటల్లోనే పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చూపించింది కుక్క తోక వంకర అనే సామెతను గుర్తు చేస్తూ భారత్ పై దాడులు ప్రారంభించింది.

బాధాకరమైన వార్త

Pakistan fires on India after cease fire agreement

ఆర్టిలరీ గన్స్, డ్రోన్లతో పాక్‌ దాడి,.సరిహద్దు నగరాలపై పాక్‌ వరుస డ్రోన్‌ దాడులు చేస్తుంది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థా్న్‌లో వరుస దాడులు చేస్తోంది.

కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిన పాక్, ఎల్‌వోసీ వెంబడి డ్రోన్లతో నిరంతర దాడులు ప్రారంభించింది.

అఖ్నూర్, రాజౌరి, ఆర్‌ఎస్ పురా సెక్టార్లలో కాల్పులు. అప్రమత్తమైన భారత్‌ సైన్యం, జమ్ము, శ్రీనగర్‌, బారాముల్లాలో బ్లాక్‌అవుట్‌

పాక్‌ దాడులను సమర్ధవంతంగా తిప్పికొడుతున్న భారత్‌… పాక్‌ డ్రోన్లు ధ్వంసంచేసిన ఎయిర్‌ డిఫెన్స్ సిస్టమ్.

పఠాన్‌కోట్‌, ఉదంపూర్‌, ఫిరోజ్‌పూర్‌.. హోషియాపూర్‌, జలంధర్‌, పటియాలా, లుథియానా, ఫిరోజ్‌పురా, జైసల్మేర్, కథువా, సాంబా, ఎల్‌వోసీ అంతటా బ్లాక్‌అవుట్

పేలుళ్ల శబ్దాలు వినపడ్డాయన్న ఒమర్‌ అబ్దుల్లాశభారీ శబ్దాలు వినపడుతున్నాయని ఒమర్ ట్వీట్.

మళ్లీ ఉగ్రదాడి

ఇండియన్ ఆర్మీ యూనిఫాం ధరించిన ఏడుగురు పాకిస్తానీ ఉగ్రవాదులు నగ్రోటాలోని EPU యూనిట్‌పై దాడి చేశారు. ముగ్గురు భారతీయ సైనికులు అమరులయినట్లు సమాచారం. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన భారత సైనికులు.

ప్రస్తుతం ఎల్ఓసీ వెంట కాల్పులు లేవు – ఆర్మీ

అయితే భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఎల్ఓసి వెంబడి ఎలాంటి కాల్పులు లేవని ప్రకటించిం ది.

పాకిస్తాన్ కు చెందిన డ్రోన్లు వచ్చి వెళ్తున్నట్లు గమనించినట్లు అధికారికంగా ప్రకటన చేసింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు