BIKKI NEWS (MAY 07) : OPERATION SINDOOR STARTED BY INDIAN ARMY. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై మే 7 అర్దరాత్రి దాడి ప్రారంభించింది.
OPERATION SINDOOR STARTED BY INDIAN ARMY
ముఖ్యంగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థాపరాల లక్ష్యం గా ఈ దాడిని చేపట్టింది.
పహల్గామ్ దాడి లోనేపథ్యంలో ఈ దాడులు ప్రారంభించినట్లు భారత ఆర్మీ ప్రకటించింది.
ఈ దాడులలో దాదాపు 30కి మంది పైగా ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.
- Doctor’s Day – జాతీయ డాక్టర్స్ దినోత్సవం
- జూలై 1 నుండి దేశంలో వచ్చే కీలక మార్పులు
- GST 2025 MONTH WISE REVENUE – జీఎస్టీ చరిత్ర వసూళ్ల వివరాలు
- JUNE 2025 CURRENT AFFAIRS – జూన్ కరెంట్ అఫైర్స్
- CURRENT AFFAIRS JUNE 30th 2025 – కరెంట్ అఫైర్స్