Home > OPERTAION SINDOOR > OPERATION SINDOOR – పాకిస్థాన్ పై భారత్ దాడి ప్రారంభం

OPERATION SINDOOR – పాకిస్థాన్ పై భారత్ దాడి ప్రారంభం

BIKKI NEWS (MAY 07) : OPERATION SINDOOR STARTED BY INDIAN ARMY. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై మే 7 అర్దరాత్రి దాడి ప్రారంభించింది.

OPERATION SINDOOR STARTED BY INDIAN ARMY

ముఖ్యంగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థాపరాల లక్ష్యం గా ఈ దాడిని చేపట్టింది.

పహల్గామ్ దాడి లోనేపథ్యంలో ఈ దాడులు ప్రారంభించినట్లు భారత ఆర్మీ ప్రకటించింది.

ఈ దాడులలో దాదాపు 30కి మంది పైగా ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు