BIKKI NEWS (APR. 01) : Gold Rate reached 94,000. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర 94,150 రూపాయలకు చేరి ఆల్ టైం గరిష్టానికి చేరింది.
Gold Rate reached 94,000
చరిత్రలో బంగారం ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి
ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం ధర 18 శాతం పెరగటం గమనార్హం
జనవరి 01 న 79,390 గా ఉన్న బంగారం ధర ఏప్రిల్ ఒకటి నాటికి 94,000 దాటడం విశేషం. దీంతో మొత్తంగా 15 వేల రూపాయలు పెరిగినట్లు అయింది.
మరోవైపు కిలో వెండి ధర 500 రూపాయలు తగ్గి 1,02,500 చేరింది.
- DAILY GK BITS IN TELUGU 23rd JUNE
- చరిత్రలో ఈరోజు జూన్ 23
- IND vs ENG – DAY 3 REPORT – కీలక ఆధిక్యతలో భారత్
- HORMUZ STRAIT CLOSED – హర్ముజ్ జలసంధి మూసివేత – పెరగునున్న క్రూడాయిల్ ధరలు
- UGC NET 2025 ADMIT CARDS కోసం క్లిక్ చేయండి