BIKKI NEWS: GK BITS IN TELUGU 9th DECEMBER
GK BITS IN TELUGU 9th DECEMBER
1) సాళువ వంశస్థుల పాలనా కాలం ఏది.?
జ : క్రీ.శ. 1485 – 1505
2) శ్రీకృష్ణదేవరాయలు సింహాసనాన్ని అధిష్టించిన రోజు ఏది.?
జ : 1509 ఫిబ్రవరి 4
3) ఏ రాజ్యాంపై దండేత్తడం ద్వారా శ్రీకృష్ణదేవరాయలకు దక్షిణ సముద్రదీశ్వర అనే బిరుదు వచ్చింది.?
జ : సింహాళం
4) మానవ పేదరిక సూచీ – 1 ఎప్పటినుండి ప్రారంభమైంది.?
జ : 1997
5) మానవ పేదరిక సూచీ – 2 ఎప్పటినుండి ప్రారంభమైంది.?
జ : 1998
6) మానవ అభివృద్ధి సూచికలో తీసుకున్న అంశాలు ఏవి.?
జ : ఆయుర్దాయం, అక్షరాస్యత, తలసరి ఆదాయం
7) హరిహర బుక్కరాయలు ఏ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు.?
జ : క్రీస్తు శకం 1336
8) విజయనగర సామ్రాజ్యం మొదటి రాజధాని ఏది.?
జ : అనెగొంది
9) విజయనగర సామ్రాజ్యాన్ని ఎన్ని వంశస్తుల వారు పాలించారు.?
జ : నాలుగు ( సంగమ, సాలువ, తుళువ, అరవీటి)
10) విజయనగర రాజ్యంలో ఎన్ని ఓడరేవులు ఉన్నాయని అబ్దుల్ రజాక్ అనే యాత్రికుడు తెలిపాడు.?
జ : 300
11) హంపిలోని విఠలాస్వామి ఆలయాన్ని ఏ రాజు కాలంలో నిర్మించారు.?
జ: రెండో దేవరాయలు
12) భారతదేశంలో మొదటి టైగర్ రిజర్వు ఏది.?
జ :బందీపూర్
- Doctor’s Day – జాతీయ డాక్టర్స్ దినోత్సవం
- జూలై 1 నుండి దేశంలో వచ్చే కీలక మార్పులు
- GST 2025 MONTH WISE REVENUE – జీఎస్టీ చరిత్ర వసూళ్ల వివరాలు
- JUNE 2025 CURRENT AFFAIRS – జూన్ కరెంట్ అఫైర్స్
- CURRENT AFFAIRS JUNE 30th 2025 – కరెంట్ అఫైర్స్