Home > JOBS > APPSC > GROUP 2 POSTPONED – గ్రూప్ 2 పరీక్షలు వాయిదా

GROUP 2 POSTPONED – గ్రూప్ 2 పరీక్షలు వాయిదా

BIKKI NEWS (NOV. 12) : APPSC POSTPONED GROUP 2 MAINS EXAM. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

APPSC POSTPONED GROUP 2 MAINS EXAM

2025 జనవరి 5వ తేదీ నుంచి నిర్వహించాల్సిన ఈ మెయిన్స్ పరీక్షలను ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

వివిధ వర్గాల నుండి మరియు అభ్యర్థుల నుండి పెద్ద ఎత్తున పరీక్ష వాయిదా కొరకు విన్నపాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు