AP RGUKT ADMISSIONS – ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాలు

BIKKI NEWS (MAY 07) : AP RGUKT ADMISSIONS 2024. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నాలుగు ట్రిపుల్ ఐటిలలో 2024 – 25 విద్యా సంవత్సరానికి గానూ ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిటెక్ కోర్సుల్లో ప్రవేశం కోసం నోటిఫికేషన్ జారీ అయింది.

మే 8వ తేదీ నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది దరఖాస్తు చేయడానికి కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి.

పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.

నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం RGUKT క్యాంపస్ లలో ప్రవేశాలు కల్పించనున్నారు.

వెబ్సైట్ : https://www.rgukt.in/