చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 23

దినోత్సవం

  • ప్రపంచ పుస్తక దినోత్సవం.
  • ప్రపంచ ఆంగ్ల భాష దినోత్సవం.

సంఘటనలు

1635 : అమెరికాలో మొదటి పబ్లిక్ పాఠశాల ప్రారంభించబడింది. (బోస్టన్ లాటిన్ స్కూల్)
2012: మావోయిస్టులు ఒడిశా లోని లక్ష్మీపూర్ శాసనసభ్యుడు జిన్నూ హిక్కాకను అపహరించారు

జననాలు

1791: జేమ్స్ బుకానన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (మ.1868)
1858: మాక్స్ ప్లాంక్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1947)
1863: నాదెళ్ళ పురుషోత్తమ కవి, కవి, హిందీ నాటకకర్త, సరస చతుర్విధ కవితాసామ్రాజ్య దురంధరులు, బహుభాషావేత్త, అభినయ వేత్త, వేద పండితులు. (మ.1938)
1891: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, రచయిత. (మ.1961)
1923: కోగంటి గోపాలకృష్ణయ్య, కొన్ని వందల గేయాలను వ్రాసిన కవి.
1926: తోటపల్లి సుబ్రహ్మణ్య శర్మ, మహబూబ్ నగర్ వ్యక్తి.
1938: ఎస్.జానకి, నేపథ్యగాయని.
1949: అక్కిరాజు సుందర రామకృష్ణ, రంగస్థల సినిమా నటుడు, గాయకుడు, అధ్యాపకుడు, మంచి వక్త.
1957: జి.వి. పూర్ణచందు, తెలుగు భాషోద్యమ ముఖ్యుడు. ఆయుర్వేద పట్టభద్ర వైద్యుల సంక్షేమం కోసం నేషనల్ మెడికల్ అసోసియేషన్ వ్యస్థాపకుల్లో ఒకరు.
1969;మనోజ్ బాజ్ పాయ్ , హిందీ తెలుగు చిత్రాల నటుడు
: శ్వేతా మీనన్, భారతీయ మోడల్, టెలివిజన్ వ్యాఖ్యాత, నటి.

మరణాలు

1616: విలియం షేక్‌స్పియర్, నాటక రచయిత. (జ.1564)
1992: సత్యజిత్ రే, భారత సినీ దర్శకుడు. (జ.1921)
2020: ఉషా గంగూలీ, భారతీయ రంగస్థల నటి, దర్శకురాలు. (జ.1945)