SCHOLARSHIP – జ్యోతిబా ఫులే బీసీ విదేశీ విద్యానిధికి దరఖాస్తులు

BIKKI NEWS (MARCH 02) : మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ విదేశీ విద్యానిధి పథకం కింద అర్హులైన బీసీ, ఈబీసీ అభ్యర్థులు స్కాలర్షిప్‌ల (telangana bc overseas scholarship 2024) కోసం దరఖాస్తు ప్రక్రియ నోటిఫికేషన్ జారీ అయింది.

మార్చి 5 నుంచి ఏప్రిల్‌ 5 వరకు ఈ-పాస్‌ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమశాఖ కమిషనర్‌ బాల మాయాదేవి తెలిపారు.

వెబ్సైట్ : https://telanganaepass.cgg.gov.in/

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు