SCHOOLS BANDH : నేడు విద్యాసంస్థలు బంద్

BIKKI NEWS (JULY 04) : SCHOOLS BANDH ON JULY 4th. జులై 4న దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలతో పాటు అన్ని విద్యాసంస్థల బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో దాదాపు మెజారిటీ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బడులను మూసివేస్తునట్లు విద్యార్థులకు సంక్షిప్త సమాచారాన్ని చేరవేశాయి.

నీట్ యూజీ 2024 పరీక్షల్లో జరిగిన అవకతవకల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ, ఈ బంద్ కు పిలుపునిచ్చినట్లు విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి.

నీట్ యూజీ పరీక్షను పూర్తిగా రద్దు చేసి, మరల పరీక్ష నిర్వహించాలని విద్యార్థి సంఘాలు మరియు విద్యార్థులు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే జులై 4న దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు