Scholarship – పదో తరగతి మార్కులతో స్కాలర్ షిప్

BIKKI NEWS (MAY 04) : సరోజిని దామోదర ఫౌండేషన్‌ విద్యాదాన్‌ స్కాలర్‌షిప్‌లకు జూన్‌ 15లోపు దరఖాస్తు (sarojini damodhara foundation scholarship) చేసుకోవాలని సూచించారు.

ఈ ఏడాది పదో తరగతిలో 90 శాతానికి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

వివరాలకు 9663517131 మొబైల్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

వెబ్సైట్ : https://www.vidyadhan.org/web/index.php