BIKKI NEWS (MAY 04) : సరోజిని దామోదర ఫౌండేషన్ విద్యాదాన్ స్కాలర్షిప్లకు జూన్ 15లోపు దరఖాస్తు (sarojini damodhara foundation scholarship) చేసుకోవాలని సూచించారు.
ఈ ఏడాది పదో తరగతిలో 90 శాతానికి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
వివరాలకు 9663517131 మొబైల్ నంబర్ను సంప్రదించాలని సూచించారు.