BIKKI NEWS (JUNE 12) : INDIA POPULATION 146 CRORES BY UN REPORT 2025. ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసిన ప్రపంచ జనాభా స్థితి నివేదికలో భారత జనాభా గురించి కీలక విషయాలను వెల్లడించింది.
INDIA POPULATION 146 CRORES BY UN REPORT 2025
భారత జనాభా 146 కోట్లు దాటిందని ఈ నివేదికలో వెల్లడించింది.
దేశ జనాభాలో 68% మంది పనిచేసే వయస్సు (15 – 64) లో ఉన్నారని, శ్రామిక శక్తి పుష్కలంగా ఉందని తెలిపింది
65 సంవత్సరాల వయస్సు పైబడిన వారు కేవలం 7 శాతం మంది మాత్రమే.
జననాల రేటు 1.9 కి పడిపోయిందని దీనివల్ల భవిష్యత్తులో జనాభా పెరుగుదల తగ్గే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది.
దేశ జనాభాలో 24% మంది 0 నుండి 14 వయస్సు కలిగిన వాళ్లు ఉన్నారని నివేదికలో పేర్కొన్నారు.
దేశ జనాభాలో 17% మంది 10 నుండి 19 వయస్సు కలిగిన వాళ్లు ఉన్నారని నివేదికలో పేర్కొన్నారు.
దేశ జనాభాలో 26% మంది 20 నుండి 24 వయస్సు కలిగిన వాళ్లు ఉన్నారని నివేదికలో పేర్కొన్నారు.
2025 లో పురుషుల సగటు ఆయుర్దాయం 71 సంవత్సరాలు.
2025 లో మహిళల సగటు ఆయుర్దాయం 74 సంవత్సరాలు.
- DA GO – ఉద్యోగుల డీఏ జీవో విడుదల
- CPGET 2025 – సీపీ గెట్ నోటిఫికేషన్ విడుదల
- Assistant Warden Jobs – వ్యవసాయ వర్శిటీలో కాంట్రాక్టు ఉద్యోగాలు
- ఇంటర్ విద్యలో త్వరలో సమూల మార్పులు – డిప్యూటీ సెక్రటరీ చిత్రం యాదగిరి
- DIET JOBS – కరీంనగర్ డైట్ కళాశాలలో కాంట్రాక్టు ఉద్యోగాలు