BIKKI NEWS (MAY 08) : INDIA ATTACKS ON KARACHI PORT. పాకిస్తాన్ కు చెందిన కరాచీ సీ పోర్టుపై భారత్ భారీ దాడి చేసింది. ఐ ఎన్ ఎస్ విక్రాంత్ నుంచి మిస్సైల్స్ మరియు డ్రోన్ల లతో దాడి చేసింది. దీంతో కరాచీ పోర్టులో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి
INDIA ATTACKS ON KARACHI PORT.
దాదాపు 7 మిస్సైల్ లను కరాచీ పోర్టుపై ప్రయోగించిన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక. దీంతో కరాచీ పోర్ట్ తగలబడిపోతుంది.
ఈ దాడితో కరాచీ పోర్టులో ఉన్న పది నౌకలు ధ్వంసం అయినట్లు సమాచారం.
- GOLD RATE – మళ్ళీ తగ్గిన బంగారం, వెండి ధరలు
- AP & TG – ఏపీ తెలంగాణలో పెరిగే శాసనసభ స్థానాల సంఖ్య
- STIPEND – విద్యార్థులకు భారీగా స్టైఫండ్ పెంపు
- 16 వేల మంది కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్
- Jobs – పదోతరగతి, ఐటీఐతో 1850 కాంట్రాక్టు జాబ్స్