Home > INDO PAK WAR > INDIA PAK WAR – కరాచీ పోర్ట్ పై భారత్ దాడి

INDIA PAK WAR – కరాచీ పోర్ట్ పై భారత్ దాడి

BIKKI NEWS (MAY 08) : INDIA ATTACKS ON KARACHI PORT. పాకిస్తాన్ కు చెందిన కరాచీ సీ పోర్టుపై భారత్ భారీ దాడి చేసింది. ఐ ఎన్ ఎస్ విక్రాంత్ నుంచి మిస్సైల్స్ మరియు డ్రోన్ల లతో దాడి చేసింది. దీంతో కరాచీ పోర్టులో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి

INDIA ATTACKS ON KARACHI PORT.

దాదాపు 7 మిస్సైల్ లను కరాచీ పోర్టుపై ప్రయోగించిన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక. దీంతో కరాచీ పోర్ట్ తగలబడిపోతుంది.

ఈ దాడితో కరాచీ పోర్టులో ఉన్న పది నౌకలు ధ్వంసం అయినట్లు సమాచారం.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు