Home > FARMER'S NEWS > PADDY BONUS – సన్న వడ్లకు 500/- బోనస్ చెల్లించాలి హరీష్ రావు

PADDY BONUS – సన్న వడ్లకు 500/- బోనస్ చెల్లించాలి హరీష్ రావు

BIKKI NEWS (JUNE 21) : Harish Rao about 500/- paddy bonus. యాసంగి పంట కాలానికి గాను సన్నబడ్లకు 500 రూపాయల బోనస్ను రైతులకు వెంటనే చెల్లించాలని మాజీమంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Harish Rao about 500/- paddy bonus

4.01 లక్షల మంది రైతులకు 1,161 కోట్ల రైతులకు బోనస్ నగదును జమ చేయలేదని తెలిపారు. ఈ నగదును వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని తెలిపారు.

అలాగే రాష్ట్రంలో పొద్దు తిరుగుడు పంట కొనుగోలు చేసి 75 రోజులు అయినా కూడా ఇంతవరకు రైతులకు ఖాతాల్లో ఆ సొమ్ము జమ కాలేదని ప్రభుత్వానికి గుర్తు చేశారు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు