BIKKI NEWS (JUNE 21) : Harish Rao about 500/- paddy bonus. యాసంగి పంట కాలానికి గాను సన్నబడ్లకు 500 రూపాయల బోనస్ను రైతులకు వెంటనే చెల్లించాలని మాజీమంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Harish Rao about 500/- paddy bonus
4.01 లక్షల మంది రైతులకు 1,161 కోట్ల రైతులకు బోనస్ నగదును జమ చేయలేదని తెలిపారు. ఈ నగదును వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని తెలిపారు.
అలాగే రాష్ట్రంలో పొద్దు తిరుగుడు పంట కొనుగోలు చేసి 75 రోజులు అయినా కూడా ఇంతవరకు రైతులకు ఖాతాల్లో ఆ సొమ్ము జమ కాలేదని ప్రభుత్వానికి గుర్తు చేశారు
- ABS – ద్విచక్ర వాహనానికి ఏబీఎస్ తప్పనిసరి
- PADDY BONUS – సన్న వడ్లకు 500/- బోనస్ చెల్లించాలి హరీష్ రావు
- RYTHU BHAROSA – 7 ఎకరాల వరకు రైతు భరోసా జమ
- NEERAJ CHOPRA – పారిస్ డైమండ్ లీగ్ విజేత నీరజ్ చోప్రా
- Free Coaching – ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఉచితంగా జేఈఈ, నీట్, క్లాట్ కోచింగ్