DAILY GK BITS IN TELUGU 9th AUGUST
1) శాతవాహనుల కాలంలో ప్రసిద్ధి చెందిన బౌద్ధ పుణ్యక్షేత్రం ఏది.?
జ : అమరావతి
2) మే 10 1857 నా మొట్టమొదటి సిపాయిల తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది.?
జ : మీరట్
3) 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ వారికి విధేయుడిగా ఉన్న నిజాం రాజు ఎవరు?
జ : అఫ్జల్ ఉద్దౌలొ
4) నిజాం కాలేజీ మొదటి ప్రిన్సిపాల్ గా పని చేసిన వ్యక్తి ఎవరు?
జ : అఘోరానాథ్ చటోపాధ్యాయ
5) సింగరేణి ఒగ్గుగనులను ఏ నిజాం రాజు కాలంలో కనుగొన్నారు.?
జ : మీర్ మహబూబ్ అలీ ఖాన్ (ఆరవ నిజాం)
6) నిజాం కాలేజ్ ఏ సంవత్సరంలో స్థాపించబడినది.?
జ : 1887
7) తెలంగాణ ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చిన మొదటి సంఘటన ఏది.?
జ : చందా రైల్వే స్కీం
8) ’50 ఇయర్స్ ఆఫ్ హైదరాబాద్’ అనే పుస్తక రచయిత ఎవరు?
జ : మందుమూల నర్సింగరావు
9) మొదటి ఆంధ్ర మహాసభ జరిగిన ప్రదేశం.?
జ : జోగిపేట
10) 1930లో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభ కు అధ్యక్షులుగా ఎవరు వ్యవహరించారు.?
జ : సురవరం ప్రతాపరెడ్డి
11) రీసాల తబ్బి అనే వైద్య పత్రిక ఏ భాషలో వెలువడేది.?
జ : ఉర్దూ భాషలో
12) వందేమాతరం గీతాన్ని బంకీంచంద్ర చటర్జీ ఏ సంవత్సరంలో రచించారు.?
జ : 1875
Comments are closed.