Home > EMPLOYEES NEWS > DA HIKE – విద్యుత్ ఉద్యోగులకు డీఏ పెంపు

DA HIKE – విద్యుత్ ఉద్యోగులకు డీఏ పెంపు

BIKKI NEWS (JUNE 21) : DA HIKE FOR TELANGANA ELECTRICITY DEPARTMENT EMPLOYEES. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి 2 శాతం డీఏను పెంచుతన్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు.

DA HIKE FOR TELANGANA ELECTRICITY DEPARTMENT EMPLOYEES.

పెంచిన డీఏ 2025 జనవరి నెల నుండి అమల్లోకి రానున్నట్లు తెలిపారు.

విద్యుత్ శాఖలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి దాదాపుగా 71,417 మందికి ఈ పెంచిన డీఏ ప్రయోజనం అందనుంది.

విద్యుత్ ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో ప్రజల కోసం పనిచేయాలని బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు