CUET PG – 4.62 లక్షల మంది విద్యార్థుల హజరు

BIKKI NEWS (MARCH 29) : CUET PG 2024 పరీక్షలకు దేశవ్యాప్తంగా 4,62,603 మంది హజరైనట్లు యూజీసీ (CUET PG 2024 record participation) ఒక ప్రకటలో తెలిపింది. దేశవ్యాప్తంగా 190 యూనివర్సిటీలలో వివిధ పీజీ కోర్సుల కోసం ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష చరిత్రలో ఈసారి అత్యధిక మంది హాజరైనట్లు యూజీసీ తెలిపింది.

మార్చి 11 – 23 వరకు మరియు 27, 28 వ తేదీలలో ఈ పరీక్షలు నిర్వహించారు. 4,597 కోర్సుల కోసం ఈ పరీక్షలు నిర్వహించారు.