UPSC CIVILS MAINS – సెప్టెంబర్ 20 నుండి సివిల్స్ మెయిన్స్

BIKKI NEWS (SEP. 19) : UPSC CIVILS MAINS 2024 EXAMS SCHEDULE. యూపీఎస్సీ సివిల్స్‌ మెయిన్స్ – 2024 పరీక్షలు సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు జరుగనున్నాయి. ఉ. 9 00 గంటల నుంచి మ.12.00 గంటల వరకు, మ. 2 : 30 గంటల నుంచి సా. 5 : 30 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు.

UPSC CIVILS MAINS 2024 EXAMS SCHEDULE.

ఈ నెల 20, 21, 22, 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా 24 పట్టణాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో ఈ పరీక్షల కోసం 6 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ లో 708 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షకు 30 నిమిషాల ముందే అభ్యర్థులు పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

అడ్మిట్ కార్డులను కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

UPSC CIVILS MAINS 2024 EXAMS ADMIT CARDS

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు