BIKKI NEWS ( APR. 07) : TODAY STOCK MARKET CRASH. భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది.
TODAY STOCK MARKET CRASH.
ట్రంప్ అంతర్జాతీయంగా టారిఫ్ దాడి మొదలుపెట్టడంతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య వర్గాల్లో భయాందోళనలు మొదలైన సంగతి తెలిసిందే.
అలాగే హాంకాంగ్, చైనా మార్కెట్లు దాదాపు 10శాతం పతనమ్యాయి.
ఈ నేపథ్యంలో అమ్మకాల ఒత్తిడి కారణంగా భారీ నష్టాలతో సెన్సెక్స్ మరియు నిఫ్టీ ముగిశాయి
మార్కెట్లో ఉదయం ప్రారంభం కాగానే 3000 పాయింట్లకు పైగా సెన్సెక్స్, 1000 పాయింట్లు పైగా నిఫ్టీ నష్టాల్లోకి జారుకున్నాయి.
ఈరోజు పెట్టుబడిదారుల మూలధనం రూ.19,39,712.9 కోట్ల సంపద ఆవిరైంది
సెన్సెక్స్ 2,226.79 పాయింట్లు నష్టపోయి 73,137.90 వద్ద స్థిరపడింది.
అలాగే నిఫ్టీ 662.15 పాయింట్లు నష్టపోయి 22,242.30;పాయింట్ల వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ 71,425 పాయింట్ల కనిష్ట స్థాయిలో ట్రేడయింది.
అలాగే నిఫ్టీ 21,743 పాయింట్ల కనిష్ట స్థాయిలో ట్రేడయింది.
- TG EAPCET 2025 HALL TICKETS – ఎఫ్సెట్ హల్ టికెట్లు విడుదల
- TGPSC – DT RESULT IN UDYOGA SAMACHARAM FORMAT.
- Inter Results ఎప్రిల్ 22న ఫలితాలు
- BHAGAVAD GITA – యూనెస్కో వారసత్వ సంపదలుగా భగవద్గీత, నాట్యశాస్త్రం
- 10th Result – ఏప్రిల్ 23న 10వ తరగతి ఫలితాలు