BIKKI NEWS ( APR. 07) : STOCK MARKET CRASH. భారత స్టాక్ మార్కెట్ భారీ పతనంతో ప్రారంభమైంది సెన్సెక్స్ దాదాపు 3,300 కు పైగా పాయింట్లు, అలాగే నిస్తి నిఫ్టీ 1000 పాయింట్లు పైగా నష్టాలతో ప్రారంభమైంది.
STOCK MARKET CRASH
ట్రంప్ అంతర్జాతీయంగా టారిఫ్ దాడి మొదలుపెట్టడంతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య వర్గాల్లో భయాందోళనలు మొదలైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోని మదుపరులు తమ ఇన్వెస్ట్మెంట్లను వెనక్కి తీసుకోవడంతో మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి.
సెన్సెక్స్ 71,425 పాయింట్ల కనిష్ట స్థాయిలో ట్రేడయింది.
అలాగే నిఫ్టీ 21,743 పాయింట్ల కనిష్ట స్థాయిలో ట్రేడయింది.
వాణిజ్యవర్గాలు స్టాక్ మార్కెట్ చరిత్రలో ఈరోజు ను BLACK MONDAY గా అభివర్ణిస్తున్నారు.
- GOLD RATE – పెరిగిన బంగారం ధర
- UPSC CDSE – II – 2025 NOTIFICATION
- UPSC : NDA & NA 2025 (II) NOTIFICATION
- JEE ADV RESULTS – జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు
- Admissions – తెలుగు యూనివర్సిటీ లో అడ్మిషన్లు