BIKKI NEWS (JUNE 07) : NEET PG 2025 EXAM ON AUGUST 3rd. నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ను ఆగస్టు 3న నిర్వహించడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది.
NEET PG 2025 EXAM ON AUGUST 3rd.
దేశవ్యాప్తంగా ఒకే షిప్ట్ లో నీట్ పీజీ పరీక్షను ఆగస్టు 3వ తేదీన ఉదయం 9:00 నుండి 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు.
నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ద్వారా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.
- DAILY GK BITS IN TELUGU 8th JUNE
- చరిత్రలో ఈరోజు జూన్ 08
- World Oceans Day – ప్రపంచ సముద్ర దినోత్సవం
- సముద్రాలు – ఉనికి – విశిష్టత
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్