ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి కార్యవర్గం ఎన్నిక

BIKKI NEWS (SEP. 27) : Medchal district GJLA new team formed. మల్కాజిగిరి మేడ్చల్ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం జిల్లా కార్యవర్గాన్ని గురువారం తేదీ ఎన్నుకున్నారు.

Medchal district GJLA new team formed

జిల్లా అధ్యక్షులు గా సి.హెచ్. విద్యాసాగర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా యం.సిద్ధిరాం రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్.యం.గోపి, కోశాధికారిగా కె.చంద్రశేఖర్, సంయుక్త కార్యదర్శిగా ఎ.మురళి, లేడీ సెక్రటరీ జి.శృతి మరియు స్టేట్స్ కౌన్సిలర్లుగా ఎ.ఉపేందర్, పివి. రమణారెడ్డి ఎన్నికయ్యారు.

ఎన్నికల అధికారులుగా డి.నాగేందర్ ప్రిన్సిపాల్ కుత్బుల్లాపూర్, ఉమాదేవి ప్రిన్సిపాల్ మల్కాజిగిరి వ్యవహరించారు. ఈ సందర్భంగా ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని అధ్యాపకులు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు

SHARE and SPREAD