గ్రంథాలయ నూతన చైర్మన్ కు సన్మానం

BIKKI NEWS (JULY 15) : రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నిన్న బాధ్యతలను స్వీకరిస్తూ ప్రమాణ స్వీకారం చేసిన ప్రముఖ విద్యా వేత్త శ్రీ డాక్టర్ రియాజ్ గారిని (Library new chairman riyaz ) మారం హేమచందర్ రెడ్డి అధ్యక్షుడు తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ -711, రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు కలిసి సన్మానించి.శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సంధర్భంగా క్రమబద్ధీకరణ కాకుండా మిగిలిపోయిన కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేలా చూడాలని రియాజ్ గారితో పాటు ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమూద్ అలీ గారిని కూడా కోరడంతో వారు సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలల నాయకురాళ్లు నన్నూరి రాధిక మరియు పత్తిపాక ఉమారాణి* తదితరులు పాల్గొన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు