BIKKI NEWS (FEB. 11) JEE MAINS 2025 RESULTS RELEASED జేఈఈ మెయిన్ సెషన్ – 1 ఫలితాలు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
JEE MAINS 2025 RESULTS RELEASED
నిన్న ఫైనల్ ఫైనల్ కీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫైనల్ కీ లో 12 ప్రశ్నలు తొవగించారు.
దేశవ్యాప్తంగా 12 లక్షల మంది అభ్యర్థులు తొలి సెషన్ పరీక్షలకు హజరయ్యారు.
ఎప్రిల్ 1 – 8 వరకు జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ పరీక్షలు నిర్వహించనున్నారు.
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ను మే 18 న నిర్వహించనున్నారు.
జేఈఈ మెయిన్స్ లో అర్హత సాదించిన 2.5 లక్షల మందికి అడ్వాన్స్డ్ పరీక్షలకు అవకాశం కల్పిస్తారు.
జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ కు దరఖాస్తు గడువు ఫిబ్రవరి 25 వరకు కలదు.
JEE MAINS 2025 (I) RESULTS LINK
- Dr. BR AMBEDKAR Biography – అంబెడ్కర్ జీవిత చరిత్ర
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 14
- GK BITS IN TELUGU 14th APRIL
- TG DSC 2025 – త్వరలోనే తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్
- AP DSC 2025 SYLLABUS – మెగా డీఎస్సీ సిలబస్