బర్మింగ్హమ్ (ఆగస్టు – 07) : బర్మింగ్హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ – 2022 లో మహిళల టీట్వంటీ క్రికెట్ విభాగంలో టీమిండియా రజత పథకం సాధించింది. ఫైనల్ లో ఆస్ట్రేలియాను చేతిలో ఓడిపోయింది.
కామన్వెల్త్ క్రీడల్లో మహిళల టీట్వంటీ క్రికెట్ ను మొట్టమొదటి సారిగా ప్రవేశపెట్టిన సంవత్సరమే టీమిండియా రజత పథకంతో మెరిసింది.
దీంతో భారత పథకాల సంఖ్య 52కి చేరింది. గోల్డ్ – 17, సిల్వర్ – 14, బ్రాంజ్ – 21. పథకాల పట్టికలో భారత్ 5వ స్థానంలో ఉంది.
Follow Us @