కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతరామన్ ఫిబ్రవరి -01 న పార్లమెంట్ లో 2022 – 23 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. శాఖల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి.
- రక్షణ శాఖ – రూ. 3,85,370 కోట్లు
- వ్యవసాయ శాఖ – రూ.1,51,521 కోట్లు
- విద్యుత్తు శాఖ – రూ. 49,220 కోట్లు
- ఫైనాన్స్ – రూ. 21,354 కోట్లు.
- ఆరోగ్య శాఖ – రూ. 86,606 కోట్లు
- హోంశాఖ – రూ. 1,27,020 కోట్లు
- విద్యా శాఖ – రూ. 1,04,278 కోట్లు
- పెన్షన్లు – రూ. 2,07,132 కోట్లు
- సబ్సిడీ – ఫెర్టిలైజర్స్ – రూ. 1,05,222 కోట్లు
- ఆహార శాఖ – రూ. 2,06,831 కోట్లు
- పెట్రోలియం – రూ. 5,813 కోట్లు
- వాణిజ్య, పరిశ్రమల శాఖ – రూ. 53,116 కోట్లు
- ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి – రూ. 2,800 కోట్లు
- విదేశాంగ శాఖ – రూ. 17,250 కోట్లు
- వడ్డీలకు – రూ. 9,40,651 కోట్లు
- ఐటి, టెలికం శాఖ – రూ. 79,887 కోట్లు
- ప్లానింగ్, స్టాటిస్టిక్స్ – రూ. 5,720
- గ్రామీణాభివృద్ధి – రూ. 2,06,293 కోట్లు.
- శాస్త్ర సాంకేతిక విభాగాలకు – రూ. 30,571 కోట్లు
- సామాజిక న్యాయ శాఖ – రూ. 51,780 కోట్లు.
- టాక్స్ అడ్మినిస్ట్రేషన్ – రూ. 1,71,677 కోట్లు
- జీఎస్టీ పరిహారం నిధి – రూ. 1,20,000 కోట్లు
- కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా – రూ. 3,34,339 కోట్లు
- రవాణా శాఖ – రూ. 3,51,851 కోట్లు.
- కేంద్ర పాలిత ప్రాంతాలకు – రూ. 58,757 కోట్లు
- పట్టణాభివృద్ధి శాఖ – రూ. 76,549 కోట్లు
- ఇతరములు – రూ. 1,13,301 కోట్లు
మొత్తం రూ. 39,44,909 కోట్లు