హైదరాబాద్ (ఆగస్టు – 05) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి విలీనం చేసుకుంటున్నట్లు సంస్థ ను యధాతధంగా కార్పొరేషన్ లాగే ఉంచనున్నట్లు గవర్నర్ తమిళిసై లేవనెత్తిన ప్రశ్నలకు సమాదానంగా చెప్పింది.
ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపగా తమిళిసై 5 ప్రశ్నలను లేవనెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ విధంగా సమాధానం చెప్పింది.
సంస్థ ప్రభుత్వంలో విలీనం కాకపోవడంతో కేంద్రం ఇచ్చే గ్రాంట్ లు, సంస్థకు ఉన్న అప్పులు, విభజన అంశాలపై ఎటువంటి సమస్యలు ఉండవని తేల్చి చెప్పింది.
- ADITYA L1
- ANDHRA PRADESH
- APPSC
- ASIAN GAMES 2023
- AWARDS
- BUSINESS
- CHANDRAYAAN 3
- CURRENT AFFAIRS
- EDUCATION
- EMPLOYEES NEWS
- ESSAYS
- GENERAL KNOWLEDGE
- GOOGLE NEWS
- INTERMEDIATE
- INTERNATIONAL
- JOBS
- LATEST NEWS
- NATIONAL
- NOBEL 2023
- PARA ASIAN GAMES 2022
- RESULTS
- SCHOLARSHIP
- SCIENCE AND TECHNOLOGY
- SPORTS
- STATISTICAL DATA
- TELANGANA
- TODAY IN HISTORY
- TOP STORIES
- UNCATEGORY
- WORLD CUP 2023