హైదరాబాద్ (మార్చి – 21) : తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని 35 జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు మే 6న పరీక్ష నిర్వహిస్తామని టీఎస్ఆర్ఎస్ఈఐఎస్ కార్యదర్శి సోమవారం తెలిపారు.
పదో తరగతి పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు మార్చి 31లోపు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వెబ్సైట్ : https://tsrjdc.cgg.gov.in/TSRJDCWEB20/#!/home0103prsvdf.rps