EAMCET : నేడు రెండో దశ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు

హైదరాబాద్ (జూలై – 21) : TS EAMCET 2023 ENGINEERING 2nd PHASE COUNSELING లో భాగంగా నేడు అభ్యర్థులకు సీట్ల కేటాయింపు చేయనున్నారు.

జూలై – 31 నుంచి ఆగస్టు 02 వరకు అభ్యర్థులు ట్యూషన్ ఫీజు చెల్లించి ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

ఆగస్టు 04 నుండి మూడో దశ ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఆగస్టు10 నుండి స్పాట్ అడ్మిషన్ల ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

★ వెబ్సైట్ : https://tseamcet.nic.in/default.aspx