తెలంగాణలో కరోనా కారణంగా పదవ తరగతి విద్యార్దులు డిజిటల్ తరగతుల ద్వారా పొందిన అవగాహనను మరింత బలోపేతం చేసేలా పదో తరగతి స్టడీ మెటీరియల్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ-స్టడీ మెటీరియల్ను విడుదల చేశారు.
పాఠ్యాంశాల్లోని కీలక అంశాలు అర్థమయ్యేలా స్టడీ మెటీరియల్ రూపకల్పన జరిగింది. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో రూపొందించిన స్టడీ మెటీరియల్ ఆన్లైన్ లో అందుబాటులో ఉంది.
మెటీరియల్ కోసం కింద వెబ్సైట్ ను సందర్శించండి.
వెబ్సైట్ :: www.scert.telangana.gov.in
Follow Us @