టోక్యో పారాలంపిక్స్ జావెలిన్ త్రో లో భారత్ కు రెండు పథకాలు

టోక్యో పారాలంపిక్స్ 2020 లో జావెలిన్‌ త్రో ఎఫ్‌ 46 విభాగంలో భారత్‌కు ఏకంగా రెండు పతకాలు దక్కాయి. సుందర్‌ సింగ్‌ గుర్జార్‌ రజతకం సొంతం చేసుకోగా.. దేవేంద్ర జజారియా కాంస్యం గెలుచుకున్నాడు.

దీంతో పథకాల సంఖ్య 7 కు చేరింది.

Follow Us @