టోక్యో పారాలంపిక్స్ లో అవని లేఖరా కు స్వర్ణ పథకం

టోక్యో పారాలంపిక్స్ 2020 లో భారత్ కు 10 మీటర్ల ఎయిర్ రైపిల్ షూటింగ్ విభాగంలో అవని లేఖరా స్వర్ణ పథకం గెలుచుకుంది.

ఈ రోజుజరిగిన పైనల్ లో అవని లేఖరా 249.6 స్కోర్ తో ప్రపంచ రికార్డు నెలకొల్పి బంగారు పథకాన్ని గెలుచుకుంది. ఇది భారత్ కు నాలుగో పథకం. ఇప్పటికే రెండు రజతాలు, ఒక కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే.

Follow Us @