BIKKI NEWS (APR. 09) : TODAY STOCK MARKET UPDATES. బ్లాక్ మండే నష్టాలనుండి మంగళవారం నాడు స్వల్పంగా కోలుకున్న స్టాక్ మార్కెట్ లు నేడు మళ్ళీ నష్టాల బాట పట్టాయి.
TODAY STOCK MARKET UPDATES
సెన్సెక్స్ 379.33 పాయింట్స్ నష్టపోయి 73,847.15 పాయింట్స్ వద్ద స్థిరపడింది.
అలాగే నిఫ్టీ 136.70 పాయింట్లు నష్టపోయి 22,399.15 పాయింట్స్ వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయంగా ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ఏ పరిస్థితులకు దారితీస్తుందోనని మదుపర్లు పెట్టుబడులు పెట్టడానికి వెనకాడుతున్నారు.
భారత మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్ లు కూడా నష్టాల బాటతోనే ముగిశాయి.
USD vs INR
మరోవైపు డాలర్ తో రూపాయి మారకం విలువ కూడా క్రమంగా పడిపోతూ ఉంది. ఈరోజు 86.69 రూపాయలకు చేరింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్