BIKKI NEWS (APR. 11) : TODAY STOCK MARKET NEWS. స్టాక్ మార్కెట్ లు నేడు భారీ లాభాలతో ముగిశాయి.
TODAY STOCK MARKET NEWS
సెన్సెక్స్ 1310. 11 పాయింట్స్ లాభపడి 75157.26 పాయింట్స్ వద్ద స్థిరపడింది.
అలాగే నిఫ్టీ 429.40 పాయింట్లు లాభపడి 22,828.55 పాయింట్స్ వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయంగా ట్రంప్ ప్రారంభించిన టారీఫ్ వార్ కు 90 రోజుల విరామం ఇవ్వడం మదుపర్లు పెట్టుబడులు పెట్టడానికి దారితీసింది..
భారత మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్ లు కూడా లాభాలు గడించాయి.
USD vs INR
మరోవైపు డాలర్ తో రూపాయి మారకం విలువ కూడా క్రమంగా పుంజుకుంది. ఈరోజు 86.11 రూపాయలకు చేరింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్