చరిత్రలో ఈరోజు మార్చి 19

★ సంఘటనలు

1932: సిడ్నీ హార్బర్ వంతెన ప్రారంభించబడింది.

★ జననాలు

1900: ఫ్రెడెరిక్ జోలియట్ క్యూరీ, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1958)
1901: నల్లపాటి వెంకటరామయ్య, ఆంధ్ర రాష్ట్ర ప్రథమ శాసనసభ స్పీకర్
1917: లాస్లో జాబో, హంగరీకి చెందిన అంతర్జాతీయ చెస్ గ్రాండ్ మాస్టర్ (మ.1998)
1952: మోహన్ బాబు, తెలుగు సినిమా నటుడు.
1952: బాబూ మోహన్ , తెలుగు సినీ నటుడు, రాజకీయ నాయకుడు
1954: ఇందూ షాలిని, భారత విద్యావేత్త
1966: చదలవాడ ఉమేశ్ చంద్ర, ఆంధ్రప్రదేశ్కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి. (మ.1999)
1984: తనూశ్రీ దత్తా, భారతదేశంలో సినీ నటి

★ మరణాలు

1978: మాడభూషి అనంతశయనం అయ్యంగార్, స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ స్పీకరు
1982: ఆచార్య జె.బి.కృపలానీ, భారతీయ రాజకీయ నాయకుడు. (జ.1888)
1998: ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్, భారత కమ్యూనిష్ఠ్ రాజకీయవేత్త, కేరళ మాజీ ముఖ్యమంత్రి. (జననం.1909)
2008: రఘువరన్, దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ నటుడు. (జ.1958)
2013: సి.ధర్మారావు, తెలుగు భాషోద్యమ నాయకుడు, గాంధేయవాది. (జ.1934)
2022: మల్లు స్వరాజ్యం, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు. (జ.1931)