BIKKI NEWS : చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 13. Today in history february 13th.
Today in history february 13th
దినోత్సవం
- ప్రపంచ రేడియో దినోత్సవం
- జాతీయ మహిళా దినోత్సవం
- ఆంగ్ల భాష దినోత్సవం
సంఘటనలు
1931 : న్యూఢిల్లీ భారతదేశ రాజధానిగా నిర్ణయంచబడింది.
జననాలు
1879: సరోజినీ నాయుడు, భారత కోకిల. (మ.1949)
1880: గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి, పండితులు. (మ.1997)
1914: మాదాల నారాయణస్వామి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (మ.2013)
1930: నూతి శంకరరావు, ఆర్యసమాజ్ కు చెందిన నాయకుడు. నిజాం వ్యతిరేక ఉద్యమం వహించాడు.
1930: దాసo గోపాలకృష్ణ , నాటక రచయిత, సినీ గేయ రచయిత (మ.1993).
1972: నూనె శ్రీనివాసరావు, సామాజిక శాస్త్రవేత్త.
మరణాలు
2014: బాలు మహేంద్ర, దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు, దర్శకుడు. (జ.1939)
2015: పి. కేశవ రెడ్డి, తెలుగు నవలా రచయిత. (జ.1946)
2015: ఎస్.మునిసుందరం కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు. (జ.1937
- JEE MAINS (II) FINAL KEY కోసం క్లిక్ చేయండి
- JEE RESULTS – 19న జేఈఈ మెయిన్స్ ఫలితాలు
- CURRENT AFFAIRS IN TELUGU 18th APRIL 2025 – కరెంట్ ఆఫైర్స్
- OU BACKLOG EXAMS – డిగ్రీ బ్యాక్లాగ్ పరీక్షలకు వన్ టైం ఛాన్స్ ఇచ్చిన ఓయూ
- JEE MAIN (II) 2025 ఫైనల్ కీ విడుదల చేసి తొలగించిన ఎన్టీఏ