Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 11th SEPTEMBER 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 11th SEPTEMBER 2024

BIKKI NEWS TODAY CURRENT AFFAIRS IN TELUGU 11th SEPTEMBER 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 11th SEPTEMBER 2024

1) జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ 11.

2) దేశంలో ఎన్ని సంవత్సరాలు పైడిన అందరికీ ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన వర్తింపజేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ?
జ : 70 ఏళ్ళు

3) ఎలక్ట్రిక్‌ బస్సులు, ఆంబులెన్సులు, ట్రక్కులు సహా ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రూ.10,900 కోట్లతో ఏ పథకాన్ని అమలు చేయాలని క్యాబినెట్‌ నిర్ణయించింది.?
జ : పీఎం ఈ-డ్రైవ్‌ పథకం

4) 2024-25 నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో ఎన్నో ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన అమలు చేయాలని క్యాబినెట్‌ నిర్ణయించింది.?
జ : ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన – 4

5) ముంబైకు చెందిన ఎన్టాడ్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఇటీవల ఆవిష్కరించిన ఏ ఐ డ్రాప్స్‌కు డీసీజీఐ అనుమతి రద్దు చేసింది. ఈ ఐ డ్రాప్స్‌కు డీసీజీఐ ఆగస్టులో అనుమతి ఇచ్చింది.?
జ : ‘ప్రెస్‌వు’

6) ఖలిస్థాన్‌ అనుకూల ఏ సంస్థ పై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఐదేండ్లు పొడిగించింది.?
జ : సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే)

7) భారత తొలి ఏరో స్పైక్‌ రాకెట్‌ ఇంజిన్‌ ప్రయోగం విజయవంతమైంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ ప్రొపల్షన్‌ టెస్ట్‌ ఫెసిలిటీలో ఈ ప్రయోగాన్ని ఏ స్టార్టప్‌ విజయవంతంగా పరీక్షించింది.?
జ : స్పేస్‌ ఫీల్డ్స్‌ స్టార్టప్‌

8) ఆల్‌ఇండియా బుచ్చిబాబు ఇన్విటేషన్‌ టోర్నీ 2024 విజేతగా ఏ జట్టు నిలిచింది.?
జ : హైదరాబాద్‌ క్రికెట్‌ జట్టు

9) భారత్ లో నిర్వహించిన వన్డే ప్రపంచ కప్ 2024 ద్వారా భారత్ కు ఎంత ఆదాయం సమకూరినట్లు ఐసీసీ ప్రకటించింది.?
జ : 11,637 కోట్లు

10) 5G స్మార్ట్ పోన్ అత్యధికంగా కలిగిన మొదటి రెండు దేశాలు ఏవి .?
జ : చైనా (32%), భారత్ (13%)

11) సింగపూర్ లిటిరేచర్ అవార్డు 2023 కు ఎంపికైన భారత సంతతి రచయిత్రి ఎవరు.?
జ : ప్రశాంతీ రామ్ – రచన నైన్ యార్డ్ శారీస్

12) సింగపూర్ లిటిరేచర్ అవార్డు 2023 నాన్ ఫిక్షన్ విభాగంలో ఎంపికైన భారత సంతతి రచయిత్రి ఎవరు.?
జ : శుబిగి రావు – రచన – పల్ప్ – 3 : యాన్ ఇంటిమెట్ ఇన్వెంటరీ ఆఫ్ ద బానిష్‌డ్ బుక్

13) తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఏ రోజు జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : సెప్టెంబర్ 17

14) గాంధీ ప్రయాణాలకు గుర్తుగా డిల్లీలో రైలు పెట్టె ను ఏ పేరుతో ఆవిష్కరించారు.?
జ : గాంధీ దర్శన్

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు