BIKKI NEWS (MAY 13) : telangana inter supplementary exams 2025. తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు భారీగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
inter supplementary exams 2025
మే 22వ తేదీ నుండి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
ఈ పరీక్షలకు మొత్తం 4,12,724 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
వీరిలో ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థుల సంఖ్య 1,34,341, వొకేషనల్ విద్యార్థుల సంఖ్య 12,357 మంది ఉన్నారు.
వీరిలో ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థుల సంఖ్య 2,49,032, వొకేషనల్ విద్యార్థుల సంఖ్య 16,994 మంది ఉన్నారు.
అలాగే ఫస్ట్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య దాదాపు 50 వేలుగా ఉంది.
త్వరలోనే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేయనున్నారు
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్