
త్వరలో 20 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ – మంత్రి సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్ (ఫిబ్రవరి – 09) : తెలంగాణలో ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ముగిసిన అనంతరం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ను జారీ చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ మార్చి చివరి …
త్వరలో 20 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ – మంత్రి సబితా ఇంద్రారెడ్డి Read More