చరిత్రను కాపాడే బాధ్యత మీ పైనే ఉంది : డిఐఈఓ టి. రాజ్యలక్ష్మి
కరీంనగర్ (ఆగస్టు – 18) : చరిత్ర సబ్జెక్టు ప్రాధాన్యతను నేటి తరం విద్యార్థులకు తెలియజేసి, విద్యాబోధనలో చరిత్ర సబ్జెక్టును కాపాడే బాధ్యత చరిత్ర అధ్యాపకుల పైనే ఉందని ఇంటర్మీడియట్ విద్యాధికారి టి. రాజ్యలక్ష్మి అన్నారు. చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర …
చరిత్రను కాపాడే బాధ్యత మీ పైనే ఉంది : డిఐఈఓ టి. రాజ్యలక్ష్మి Read More