CORONA ALERT : హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం

న్యూడిల్లీ (మార్చి – 25) : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది. గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో కేసులు భారీగా కేసులు నమోదయ్యాయి. కేవలం ఒక్క రోజులో 1,590 కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. …

CORONA ALERT : హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం Read More

CORONA ALERT : జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

న్యూడిల్లీ (డిసెంబర్ – 20) : వివిధ దేశాలలో కరోనా కేసులు విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా వారానికి 35 లక్షలకు పైగా కొత్త కేసులు వస్తున్నాయని తెలిపింది. కొత్త వేరియంట్ల గుర్తింపు కోసం …

CORONA ALERT : జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం Read More

కోవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలకు భారత్ లో అనుమతి.

కరోనా నిరోధానికి దేశీయంగా హైదరాబాద్‌కు చెందిన ఔషధ సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) వ్యాక్సిన్‌కు అనుమతినిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. అలాగే ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో భారత్‌లో సీరం …

కోవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలకు భారత్ లో అనుమతి. Read More