
ఒకటో తరగతి అడ్మిషన్లకు కొత్త రూల్
న్యూడిల్లీ (ఫిబ్రవరి – 22) : కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల అడ్మిషన్లకు సంబంధించి కొత్తరూల్ తీసుకొచ్చింది. విద్యార్థుల వయస్సు 6 ఏళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో చేర్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ రూల్ అమలు చేయాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర …